నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేసినవారిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఐమ్యాక్స్ రోడ్డులో మూత్రవిసర్జన చేసిన 12 మందికి జరిమానా విధించింది. ఓవైపు నగరాభివృద్ధికి కృషి చేస్తుంటే.. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేయడం సరికాదని, నగరాభివృద్ధికి సహకరించాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలను కోరారు.

No comments:
Post a Comment