ఢిల్లీ కి కేంద్ర మాజీ హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన అనిల్ బైజాల్ను గవర్నర్గా నియమించారు. బైజాల్ 1969 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. నజీబ్ జంగ్ ఈ నెల 22న రాజీనామా చేశాక, ఇవాళ ఆయన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదించారు. ఆ వెంటనే బైజాల్ను ఢిల్లీ కి కొత్త గవర్నర్గా నియమించారు.ప్రస్తుతం బైజాల్ స్వామి వివేకానంద థింక్ ట్యాంక్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు.

No comments:
Post a Comment