Friday, December 16, 2016

లోకేష్‌​ కాన్వాయ్‌ లో పల్టీలు కొట్టిన కారు....

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారు బొమ్మూరు సమీపంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌​ కాన్వాయ్‌ లోని ఓ కారు వేమగిరి వద్ద   ఢివైడర్‌ను ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కారు డ్రైవర్ మరియు గన్‌మెన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments:

Post a Comment