తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారు బొమ్మూరు సమీపంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ లోని ఓ కారు వేమగిరి వద్ద ఢివైడర్ను ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కారు డ్రైవర్ మరియు గన్మెన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

No comments:
Post a Comment