ఇంగ్లండ్ తో చివరి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో చెన్నైలో ఇంగ్లండ్పై భారత ఓపెనర్గా అత్యధిక పరుగులు చేసి ఘనత సాధించాడు. కేఎల్ రాహుల్ వ్యక్తిగత 193 స్కోరును సాధించే క్రమంలో బీకే కుందేరేన్ రికార్డును బద్దలు కొట్టాడు.1964లో చెన్నైలో ఇంగ్లండ్ పై కుందేరేన్(192) భారత్ తరపున అత్యధిక పరుగుల ఓపెనింగ్ రికార్డు సృష్టించాడు.

No comments:
Post a Comment