జర్మనీ రాజధాని బెర్లిన్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా షాపింగ్ చేసుకొందామని వచ్చిన సందర్శకులను కిక్కిరిసిన షాపులను లక్ష్యంగా చేసుకొని ట్రక్కుతో పాకిస్తానీ సరనార్దీ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 12 మంది మరణించగా. 50 మంది గాయపడ్డారు. జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తూ,దాడి వెనుక ఉగ్రవాదుల హస్తముందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు

No comments:
Post a Comment