రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా డిపాజిట్ దారులకు ఊరట కల్పిస్తూ నిర్ణయం తెలుసుకుంది. ఆర్బీఐ తాజాగా తీసుకొచ్చిన నిబంధనపై రూ.5,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయడం ఫై వెనక్కి తగ్గింది. ప్రజల నుంచి ఈ నిబంధన వ్యతిరేకత వస్తుండటంతో ఈ ఆంక్షలు ను ఉపసంహరించుకుంటున్నట్టు ఓ నోటీఫికేషన్ జారీచేసింది.

No comments:
Post a Comment