ప్రపంచంలోనే అత్యంత సన్నదైన,అతి తక్కువ మందం కలిగిన ల్యాప్టాప్ను 'ఏసర్' సంస్థ విడుదల చేసింది.ఇప్పటికే ఐఎఫ్ఏ 2016 షోలో ఏసర్ ప్రదర్శించగా 'స్విఫ్ట్ 7' పేరిట విడుదలైన కేవలం 1.2 కేజీల బరువు గల ఈ ల్యాప్టాప్ను యూజర్లకు అన్ని రిటెయిల్ స్టోర్స్లో అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.1.09 లక్షలు. ఈ ల్యాప్టాప్ లో14 ఇంచ్ ఫుల్ హెచ్డీ టచ్ స్క్రీన్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 8 జీబీ డీడీఆర్3 ర్యామ్, హెచ్డీ వెబ్క్యామ్ , 256 జీబీ ఎస్ఎస్డీ, యూఎస్బీ టైప్ సి పోర్టులు, డాల్బీ ఆడియో,,8 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

No comments:
Post a Comment