ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకులు, ఏటీఏంలలో డబ్బు లేక గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు రూ.5 వేల కోట్ల కొత్త రూ.500, రూ.2000 నోట్లును పటిష్ట భ్రదత నడుమ కార్గో విమానంలో పంపింది. చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగాక.. ఆ భారీ మొత్తాన్ని రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాల పరిధిలోని బ్యాంకులు, ఏటీఎంలకు పంపిణీ చేయనున్నారు.

No comments:
Post a Comment