బ్యాంకుల్లో రద్దయిన పాత 500, వెయ్యి నోట్లను డిపాజిట్ చేయడంపై కేంద్రం మరిన్ని పరిమితులు విధించింది. ఇవాళ్టి నుంచి ఒక అకౌంట్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఐదు వేలకు పైగా నగదును డిపాజిట్ చేసే అవకాశం ఈ నెల 30 వరకు ఉంటుందని ఆర్థికశాఖ వెల్లడించింది. అది కూడా కేవైసీ వివరాలు ఇచ్చిన అకౌంట్లలోనూ అంతేకాక ఇప్పటివరకు ఈ మొత్తాన్నిఎందుకు డిపాజిట్ చేయలేదన్న వివరణ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన నల్లదనం డిపాజిట్పై ఎలాంటి పరిమితి లేదని స్పష్టంచేసింది.

No comments:
Post a Comment