Monday, December 19, 2016

నోట్ల డిపాజిట్ ఫై కేంద్రం ప‌రిమితులు..

బ్యాంకుల్లో ర‌ద్ద‌యిన పాత 500, వెయ్యి నోట్లను డిపాజిట్ చేయ‌డంపై కేంద్రం మ‌రిన్ని ప‌రిమితులు విధించింది. ఇవాళ్టి నుంచి  ఒక అకౌంట్‌లో కేవ‌లం ఒక్క‌సారి మాత్రమే ఐదు వేల‌కు పైగా న‌గ‌దును డిపాజిట్ చేసే అవకాశం ఈ నెల 30 వ‌ర‌కు ఉంటుంద‌ని ఆర్థిక‌శాఖ వెల్ల‌డించింది. అది కూడా కేవైసీ వివ‌రాలు ఇచ్చిన అకౌంట్లలోనూ అంతేకాక ఇప్ప‌టివ‌ర‌కు  ఈ మొత్తాన్నిఎందుకు డిపాజిట్ చేయ‌లేద‌న్న వివ‌ర‌ణ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న నల్లదనం డిపాజిట్‌పై  ఎలాంటి ప‌రిమితి లేద‌ని స్ప‌ష్టంచేసింది.



No comments:

Post a Comment