రేపటినుండి దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను అంగీకరించకూడదని పెట్రోలియం ట్రేడర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. దీనికి కారణం, కార్డు ద్వారా జరిపే ప్రతి లావాదేవీపై బ్యాంకులు ఒక శాతం చార్జీ వసూలు చేయాలని నిర్ణయించడమే .ఈ కొత్త చార్జీలు పెట్రోల్ బంకుల యాజమాన్యాలు భారం మోయడంతో , నిరసనగా సోమవారం నుంచి కార్డులను అంగీకరించడం లేదని, కేవలం నగదునే అంగీకరిస్తామని అఖిల కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియమ్ అధ్యక్షుడు బీఆర్ రవీంద్రనాథ్ స్పష్టంచేశారు.

No comments:
Post a Comment