సూపర్ హిట్లు సాధించిన మైత్రీమూవీ మేకర్స్ సంస్థ.. మహేశతో ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్తో ‘జనతా గ్యారేజ్’ చిత్రాలను వరుసగా నిర్మించి తన మూడో చిత్రాన్ని రామ్చరణ్తో కథానాయకుడిగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 30న లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ అధినేతలు నవీన యెర్నేని, వై. రవిశంకర్, సి.వి. మోహన, ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం చేస్తారని తెలిపారు. ఇందులో చరణ్కి జోడీగా అనుపమ పరమేశ్వరన నటించబోతోంది. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి జరపనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

No comments:
Post a Comment