విద్యాసాగర్ విశ్వవిద్యాలయంలో జరిగే ఇంటర్కాలేజీ క్రికె ట్ టోర్నీకి జనవరి 19న మిడ్నాపూర్లో భారతమాజీ క్రికెట్ కెప్టెన్ గంగూలీ ముఖ్య అతిథిగా హాజరైతే చంపేస్తామంటూ ఆలమ్ అనే వ్యక్తి గంగూలీ తల్లి నిరూపకు బెదిరింపు లేఖ రాశాడు. ఈ విషయాన్ని గంగూలీ కూడా ధృవీకరించాడు.ఒకవేళ ధైర్యం చేసి వస్తే మీ కుమారుడిని మీరు చూడలేరు అంటూ ఆ లేఖలో తల్లి నిరూప ను హెచ్చరించారు. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు,పోలీస్ ల దృష్టికి తీసుకెళ్లాను అని,ఈ బెదిరింపుల నేపథ్యంలో టోర్నీలో పాల్గొనాలా వద్దా అన్నదానిపై ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిపారు.

No comments:
Post a Comment